ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రథయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. జై జగన్నాథుడి నినాదాలతో పూరీ నగర వీధులు మార్మోగాయి. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు.
జిల్లా కేంద్రంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్రను శుక్రవారం వైభవంగా నిర్వహించారు. నీల కంఠేశ్వరాలయం నుంచి రథయాత్రను ప్రారంభించి.. ప్రధానమార్గాల గుండా వినాయక్నగర్లోని విజయలక్ష్మీ గార్డెన్స్ వర
Jagannath Rath Yatra | ఒడిశాలోని పూరీలో ఆదివారం ప్రారంభమైన జగన్నాధ రధయాత్రలో లక్షల మంది భక్తులు పాల్గొనడంతో ఊపిరాడక ఓ భక్తుడు ప్రాణాలు కోల్పోయాడు.