Tamil Nadu fishermen injured | మత్స్యకారులపై సముద్రపు దొంగలు దాడి చేశారు. వారి బోట్లలో ఉన్న వలలు, జీపీఎస్ పరికరాలను దోచుకున్నారు. గాయపడిన 17 మంది మత్స్యకారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Pakistan: ల్యాప్టాప్లు, డెస్క్టాప్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పాకిస్థానీలు లూటీ చేశారు. ఓ కాల్ సెంటర్లోకి చొరబడి వాటిని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఇస్లామాబాద్లో జరిగింది.
Covid Scam: కర్నాటకలో కోవిడ్ వేళ వెయ్యి కోట్ల అవినీతి జరిగింది. మాజీ జస్టిస్ జాన్ కున్హా ఆ అక్రమాలపై 1722 పేజీల రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించారు. దీనిపై అధ్యయం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్�
Chandra Babu | రాష్ట్రాన్ని సర్వనాశనం పట్టించిన ఏపీ సీఎం వైఎస్ జగన్( CM Jagan) ను ఇంటికి పంపించే సమయం ఆసన్నమయ్యిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు.
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్లో (Dublin) తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. నగరంలోని ఓ పాఠశాల బయట దుండగుడు కత్తితో దాడి (Knife Attak) చేయడంతో ముగ్గురు విద్యార్థులు సహా ఐదుగురు గాయపడ్డారు.