రెండు కూటములు కూడా తమ గతం నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగటమన్నది వారు వేయవలసిన మొదటి అడుగు. ఎవరు ఎటువంటి పాఠాలు నేర్చుకుంటారు? మునుముందు ఏ విధంగా వ్యవహరిస్తారన్నది రెండవ ప్రశ్న.
నామినేటెడ్ పదవులలో మార్పులు, చేర్పులు జరుగుతున్నాయా?. మంత్రుల అభ్యంతరం, అనుకున్న రీతిలో పార్లమెంట్ ఫలితాలు రాకపోవడం ఈ చేర్పులు, మార్పులకు కారణమా?. దీనివల్లనే జీవోల జారీ జాప్యమవుతున్నదా? అన్న ప్రశ్నలకు �
పంజాబ్ ఓటర్లు బీజేపీకి (BJP) షాకిచ్చారు. రాష్ట్రంలో మొత్తం 13 స్థానాల్లో ఆ పార్టీ పోటీచేసిన ఒక్క చోట కూడా ఖాతా తెరవలేకపోయింది. కాంగ్రెస్ 7 చోట్ల ఆధిక్యంలో ఉండగా, 3 స్థానాలతో సరిపెట్టుకుంది.
బీహార్లో ఆర్జేడీకి (RJD) కోలుకోలేని విధంగా ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలోని మొత్తం 40 స్థానాల్లో అత్యధిక స్థానాల్లో ఎన్డీఏ కూటమి దూసుకుపోతున్నది. సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ 13 సీట్లలో లీడ్ల