కాంగ్రెస్ పార్టీ మతాలవారీగా వ్యక్తిగత చట్టాల అమలుకు హామీ ఇస్తే.. బీజేపీ మాత్రం మోదీ గ్యారంటీగా ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ)ని దేశవ్యాప్తంగా అమలు చేస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు.
Lok Sabha Polls 2024 : కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి నానాటికీ దిగజారుతోందని, గతంలో 400 స్ధానాల్లో గెలిచిన ఆపార్టీకి ప్రస్తుతం 300 స్ధానాల్లో పోటీ చేసే సత్తా కూడా లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
లోక్సభ ఎన్నికల వేళ చార్టర్డ్ విమానాలు, హెలికాప్టర్లకు డిమాండ్ 40% మేరకు పెరిగింది. దీనివల్ల ఆపరేటర్లకు సుమారు 15-20% అధిక ఆదాయం లభించనుంది. ఈ రంగంలోని నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం, చార్టర్డ్ సర్వీసులకు
మేలో జరిగే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించింది. ఏపీలో ఎన్డీయేలో భాగస్వామి అయినా, తెలంగాణలో ఎవరికి మద్దతివ్వాలనే విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ ర�
మహారాష్ట్రలోని అమరావతి లోక్సభ స్థానం నుంచి నవనీత్ రాణాను బీజేపీ పోటీకి దింపింది. 2019లో ఇదే స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నవనీత్ రాణా లోక్సభకు ఎన్నికయ్యారు. అలాగే చిత్రదుర్గ లోక్సభ స్థానం నుంచి కర
త్వరలో జరుగనున్న 18వ లోక్సభ ఎన్నికల్లో దాదాపు 96 కోట్ల మందికి పైగా పౌరులు ఓటేసేందుకు అర్హులుగా ఉన్నారు. వీరిలో 47 కోట్ల మంది మహిళలు ఉన్నారని, మొత్తం ఓటర్లలో 1.73 కోట్ల మందికి పైగా 18-19 ఏండ్ల వయస్కుల వారేనని ఎన్ని�