లోక్భవన్లో ఆదివారం బీహార్ ఫౌండేషన్ డే (బీహార్ దివస్) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆయన సతీమణి జానకి శుక్లాతో హాజరయ్యారు.
తెలంగాణ సీఎంఓ, లోక్ భవన్ (రాజ్భవన్)కు బాంబు బెదిరింపు (Bomb Threat) కలకలం సృష్టించింది. వాటిని పేల్చేయడానికి కుట్ర చేస్తున్నారని దుండగుడు మెయిల్ పంపాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు, పోలీసులు తనిఖీలు చేపట్ట�
PMO | ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) పేరును కేంద్ర ప్రభుత్వం సేవాతీర్థ్ (Seva Theerth) గా మార్చింది. ఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయం నూతన భవనానికి ఈ నామకరణం చేసింది.