దేశీయ కుబేరుడిలో ఒకరైనా అదానీ గ్రూపు.. వ్యవసాయ రంగం బిజినెస్ నుంచి వైదొలిగారు. ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్(గతంలో అదానీ విల్మార్)లో తనకున్న మిగతా వాటాను రూ.2,500 కోట్లకు విక్రయించింది.
‘ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు, సమ్మిళిత అభివృద్ధితోనే దేశ ప్రగతి సాధ్యమవుతుందని’ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఘంటాపథంగా చెప్పినమాట అక్షరాల నిజం. ఆ దిశగానే అంకుర సంస్థలకు అనుకూల వాతావరణం నెలకొల్పడానికి ప్రభు
ఈ ఏడాది ఉద్యోగులకు 9 శాతంపైనే టాలెంట్ను ఒడిసి పట్టేందుకు కంపెనీల వ్యూహం న్యూఢిల్లీ, మార్చి 2: ఉద్యోగులకు శుభవార్త. ఈ ఏడాది జోరుగా ఇంక్రిమెంట్లు అందనున్నాయి. పెద్ద ఎత్తున జీతాలను పెంచాలని దేశీయ కంపెనీలు భ�