లైవ్ డ్రాయింగ్ పేరిట దేశాన్ని చుట్టేసి వచ్చిన చెన్నూరు పట్టణానికి చెంది న కళాకారుడు ఏల్పుల పోచన్నకు ఆదివారం మంచిర్యాల రైల్వేస్టేషన్లో ఘన స్వాగతం లభించింది. 2017 డిసెంబర్లో కశ్మీర్ నుంచి కన్యాకుమారి
చెన్నూర్ పట్టణానికి చెందిన ఎల్పుల రాజక్క-లచ్చయ్య దంపతుల కుమారుడు ఎల్పుల పోచం తను నేర్చుకున్న కళను విశ్వవ్యాప్తం చేసేందుకు లైవ్ డ్రాయింగ్ పేరిట దేశవ్యాప్త యాత్ర చేపట్టాడు.
Yelpula Pochanna | తన కళతో దేశవ్యాప్తంగా రంగులు పూయిస్తున్నాడు మంచిర్యాల జిల్లా చెన్నూరుకు చెందిన ఏల్పుల పోచన్న. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్పై కళాయాత్ర సాగిస్తూ.. మార్గమధ్యంలోని మజిలీలను క్యాన్వాస్ప�
ఏల్పుల పోచంది మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ పట్టణం..లైవ్ డ్రాయింగ్ ఆర్టిస్ట్.. కళాయాత్ర పేరుతో దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో పర్యటించారు. అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను లైవ్ డ్రాయింగ్ వేశారు. స�
విహార విశేషాలు కథలుగా రాస్తారు. నవలగా తీర్చిదిద్దుతారు. ఈ యాత్రికుడు మాత్రం ప్రయాణంలోని విచిత్రాలను అందమైన చిత్రాలుగా ఆవిష్కరిస్తున్నాడు. కనులను దోచే ప్రకృతి వింతలనే కాదు, గుండెను తట్టిలేపే సామాజిక కో�