లింబాద్రి గుట్ట కార్తీకమాస బ్రహ్మోత్సవాలు ఆదివారంతో సంపూర్ణమయ్యాయి. ఈ నెల 7 నుంచి ప్రారంభమైన ఉత్సవాలు ఆదివారంతో ముగిసినట్లు ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి తెలిపారు. గుట్టపై ప్రత్యేక పూజలు నిర్వహించి రాత�
గౌతమీ (గోదావరి) నదికి దక్షిణ దిశగా రెండు యోజనాల దూరంలో ఉన్న శ్రీ లక్ష్మీనారసింహుడి దివ్యక్షేత్రం నింబాచలంగా విలసిల్లుతున్నది. దట్టమైన వేప చెట్లతో నిండి ఉండడంతో ఈ గుట్టకు నింబాచలంగా పేరు వచ్చినట్లు చరిత�
మంత్రి వేముల | కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం భీంగల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం లక్ష్మీనరసింహస్వామిని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దర్శించుకున్నారు.
నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని లింబాద్రి గుట్ట లక్ష్మీనర్సింహ స్వామి రథోత్సవం గురువారం కనులపండువగా సాగింది. రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ వేడుకకు హాజరైన మంత్రి వేమ�