IND vs ENG : వన్డే సిరీస్ తొలి మ్యాచ్లో భారత పేసర్ల ధాటికి ఇంగ్లండ్ టాపార్డర్ కుప్పకూలినా మిడిలార్డర్ నిలబడింది. టెస్టుల్లోనే కాదు వన్డేల్లోనూ రాణించగలనని చాటుతూ జో రూట్(76 నాటౌట్) అర్ధ శతకంతో మెరిశాడు.
ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో భారత్తో రసవత్తరంగా ముగిసిన మూడో టెస్టులో గెలిచిన ఉత్సాహంలో ఉన్న ఇంగ్లండ్.. మాంచెస్టర్ వేదికగా జరుగబోయే నాలుగో టెస్టుకు జట్టులో స్వల్ప మార్పులు చేసింది. లార్డ్స్ టెస్టుల
ECB : మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రఫోర్డ్లో జరుగబోయే మ్యాచ్కోసం స్పిన్ అస్త్రాన్ని స్క్వాడ్లో చేర్చుకుంది ఇంగ్లండ్. ఎడమచేతి వేలికి గాయం కారణంగా షోయబ్ బషీర్ సిరీస్ నుంచి నిష్క్రమించడంతో.. లెఫ్ట్ ఆర్మ్ స్పి�