ఇదిగో పులి... అంటే అదిగో పులి..! అంటూ సిద్దిపేట జిల్లా ములుగు మండలంలో వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. ములుగు మండలంలోని నర్సంపల్లి అడవుల్లో చిరుత సంచరిస్తుందన్న సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గురు�
మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం యన్మన్గండ్ల గ్రామ శివారులోని ద్యావర గుట్టపై పట్టపగలే రెండు చిరుతలు సంచరించడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. మండల�
Leopard Roaming | చిరుత పులి రాయపోలు వాసులను ఆందోళనకు గురి చేస్తున్నది. గ్రామ పరిసరాల్లో తిరుగుతుండడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. గత రెండు రోజుల కిందట తిమ్మక్కపల్లి పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరింది. గల్వాన్ �