‘నమస్తే తెలంగాణ’ కథనం నిజమవుతున్నది. ఉద్యోగుల ఇండ్ల స్థలాల కోసం కేటాయించిన భూములను హస్తగతం చేసుకునేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. తెరవెనక ప్రభుత్వ పెద్దల అండతో ప్రైవేటు వ్యక్తులు ఉద్యోగుల భూముల్లో
‘మియాపూర్లో నివాసం ఉండే రఘుబాబు ఐదేళ్ల కిందట పటాన్చెరూ సమీపంలో 242 గజాల విస్తీర్ణంలో ఉండే ప్లాట్ను కొనుగోలు చేశారు. అవగాహన రాహిత్యంతో ఎల్ఆర్ఎస్ సమయంలో వ్యక్తిగతంగా దరఖాస్తు చేయలేదు.
రాష్ట్రంలో అనధికార లేఅవుట్లలో చేపట్టిన నిర్మాణాలన్నింటినీ క్రమబద్ధం చేసుకోవడానికి ఎల్ఆర్ఎస్కు అవకాశమివ్వాలని రియల్ ఎస్టేట్ వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. 2020 కన్నా ముందు ఏర్పాటైన అనధికార లే అ
ఖజానా నిండే ల్యాండింగ్ పూలింగ్ ప్రాజెక్టును అట్టహాసంగా ప్రారంభించిన హెచ్ఎండీఏ... అంతలోనే ఆపేసింది. ఓఆర్ఆర్ వరకు శరవేగంగా విస్తరించిన హైదరాబాద్ నగరానికి అనుగుణంగా భారీ లే అవుట్లకు డిజైన్ చేయగా, ప�
పరిగి : జిల్లాలో అక్రమ నిర్మాణాలు, లేఔట్లను గుర్తించేందుకు సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని జిల్లా కలెక్టర్ నిఖిల ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి టీఎస్ బ