ఆలిండియా బార్ ఎగ్జామినేషన్ (ఏఐబీఈ)ని రాసేందుకు ఎల్ఎల్బీ ఫైనలియర్ విద్యార్థులను ఈ ఏడాది అనుమతించాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ)ని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది.
శాతవాహన యూనివర్సిటీలో మూడు రోజులుగా న్యాయశాస్త్రం పరీక్షలు నిర్వహిస్తుండగా, కాన్స్టిట్యూషనల్ లా పరీక్షలో ఫ్యామిలీ లాకు చెందిన మొదటి నాలుగు ప్రశ్నలు యథావిధిగా రావడంతో విద్యార్థులు అవాక్కయ్యారు. ఈ వ�
TS LAWCET | లాసెట్ రెండో విడుత కౌన్సెలింగ్ షెడ్యూల్ను శుక్రవారం అధికారులు విడుదల చేశారు. ఈ నెల 11 నుంచి 13 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.
కేంద్రం 2016లో ఆకస్మికంగా నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నది. అలాగే 2020లో ముందస్తు హెచ్చరిక లేకుండానే కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించింది. ఇప్పుడు అలాంటి అనాలోచిత నిర్ణయమే మూడు క్రిమినల్ చట్టా�