దశాబ్దాల పాటు కుల వృత్తి దారులు వెనుకబడిపోతున్నారు. ఉమ్మడి పాలనలో వారిని గుర్తించి ప్రోత్సహించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఎంతో మంది కులవృత్తులను కొనసాగించలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
‘వ్యవసాయానికి 24గంటలు ఎందుకు.. మూడు గంటల కరెంటు చాలు’ అంటాడు కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్రెడ్డి.. అది ఆయన మాటనో లేక ఆ పార్టీ విధానమో తెలియదుగాని, నిజంగానే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోన�
కులవృత్తులను ప్రోత్సహించడంలో దేశంలోనే రాష్ట్ర ప్రభుత్వం ముందు వరుసలో నిలిచింది. వెనుకబడిన కులాల అభివృద్ధికి, వారు చేస్తున్న వృత్తులను బలోపేతం కోసం సీఎం కేసీఆర్ సంప్రదాయ పథకానికి 2021 జూన్ 1న శ్రీకారం చు