పాకిస్తాన్కు చెందిన విమానం భారత గగనతలంలో విహరించింది. దాదాపు 10 నిమిషాల పాటు 120కి.మీ మేర భారత గగనతలంలో ప్రయాణించింది. భారీ వర్షం కారణంగా లాహోర్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవడం కుదరకపోవడం, పైలట్ దారితప్పడంతో ఆ �
డ్రైవర్ అవసరం లేని కార్ల తరహాలోనే త్వరలో సెల్ఫ్ ఫ్లైయింగ్ విమానాలు వచ్చే అవకాశం ఉంది. విమాన తయారీ సంస్థలు ఈ ఆటోమేటిక్ విమానాల తయారీపై దృష్టి సారించాయి. ఇవి వాటికవే టేకాఫ్, ల్యాండింగ్ అవడంతో పాటు అత�
ఎయిర్ ఫోర్స్| భారత వాయుసేనకు చెందిన ధృవ్ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. అందులో ప్రయాణిస్తున్న వారంతా స్వల్పగాయాలతో బయటపడ్డారు. లాఢక్లో సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ధృవ్ హెలికాప్ట�