హైదరాబాద్ గుట్టలబేగంపేటలోని సున్నంచెరువు ప్రాంతం లో సోమవారం ఉదయం హైడ్రా పేదల గుడిసెల కూల్చివేయడం ఉద్రిక్తతకు దారితీసింది. సియెట్ కాలనీలోని మొత్తం 72 గుడిసెలను హైడ్రా నేలమట్టం చేసింది. భూముల్లోని నిర�
భూ వ్యవహారం కేసులో బాధితుల పేర్లు చేర్చకుండా చేసేందుకు రూ.లక్ష డిమాండ్ చేసి లంచం తీసుకుంటుండగా సీఐతోపాటు ఓ టీవీ రిపోర్టర్ను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన మణుగూరు పోలీస్స్టేషన్లో సోమ�
తన కష్టార్జితంతో 2000 సంవత్సరానికి ముందుగానే కుత్బుల్లాపూర్ మండలంలో భూములు కొనుగోలు చేశామని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తెలిపారు. ఈ మేరకు ‘సీలింగ్ భూమి.. సమర్పయామి’ శీర్షికతో గురువారం ‘నమ�