Illegal Pattas | హన్వాడ మండలంలోని మాదారం అమ్మాపూర్ శివారులో సర్వేనెంబర్ 72, 73లో అక్రమంగా పట్టా చేసిన వాటిని వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కరుణాకర్ గౌడ్ డిమాండ్ చేశారు.
“పోడు భూములకు పట్టాలు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాకు సీఎం వచ్చి అందించాలని కోరుతున్నాం. ఇందుకోసం సమావేశంలో సభ్యులం కలిసి తీర్మానం చేశాం.” అని ఆదిల
పోడు రైతులకు మంచిరోజులొచ్చాయి. ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటున్నా పట్టాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. రైతన్నల బాధను అర్థం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం అర్హులైనవారికి పట్టాలివ్వాలని నిర్ణయించింది
అందజేయనున్న మంత్రి గంగుల కమలాకర్ ఇప్పటికే 24 సంఘాలకు స్థల పట్టాల పంపిణీ హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 11 బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం కేటాయించిన స్థల పత్రాలను గురువార�