వేల కోట్ల విలువ చేసే హెచ్ఎండీఏ భూములకు రక్షణ కల్పించేలా డిజిటల్ హద్దుల నిర్ధారణ ప్రక్రియ పడకేసింది. ప్రభుత్వ భూముల కబ్జా ప్రయత్నాలను నియంత్రించేలా జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ మ్యాపింగ్ చేయాలని భా�
కంచె చేను మేసిన చందంగా తయారైంది... ఆ హెచ్ఎండీఏ భూమి తీరు. విలువైన స్థలాన్ని కాపాడేందుకు అధికారులు కాపలాగా ఓ సెక్యూరిటీ గార్డును నియమిస్తే అతనే ఆ భూమి కబ్జా కథను నడిపిస్తుండటం గమనార్హం.
దేవాదాయ భూముల్లో అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు మేడ్చల్ జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. మేడ్చల్ జిల్లాలోని దేవాదాయ భూముల్లో సుమారు 221 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు రెవెన్యూ యంత్రాంగం
దళితులు ఎవరైనా చనిపోతే వారిని పూడ్చడానికి కేటాయించిన ప్రభుత్వ భూమిని కొందరు స్వార్థపరులు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మాకెవరు లేరు అడ్డం.. అన్నట్లు వారి వ్యవహారం తయారై�