Farmer Family Crawls On Knees | ఒక రైతు కుటుంబం వినూత్నంగా నిరసన తెలిపింది. భూ సమస్య పరిష్కారం కోసం మోకాళ్లపై నడిచారు. డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ మేరకు నిరసన చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
పక్క చిత్రంలో కనిపిస్తున్న ఆయన పేరు ఏ లక్ష్మయ్య.. రిటైర్డ్ ఆర్టీవో.. డ్యూటీలో ఉండగా పలుసార్లు ఉత్తమ అధికారిగా అవార్డులు అందుకున్నాడు. కానీ, నిజజీవితంలో మాత్రం రెవెన్యూ అధికారుల (లీలలు) చేతిలో ఓటమి పాలవుత�
ఐదేళ్లుగా తన భూసమస్య పరిష్కారం కావడం లేదంటూ జనగామ కలెక్టరేట్ భవనం పైకెక్కి సోమవారం ఓ యువకుడు ఆత్మహత్యా యత్నం చేశాడు. జనగామ మండలం పసరమడ్ల గ్రామంలో సర్వే నంబర్ 159, 160, 231/డీలో నర్సింగరావు తండ్రికి పూర్వీకుల �
దశాబ్దాల కల.. తెలంగాణ దశాబ్ది వేడుకల వేళ తీరనున్నది. పోడు సమస్యకు కేసీఆర్ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపనున్నది. అటవీ భూములను సాగు చేసుకుని బతుకుతున్న గిరి పుత్రులకే ఆ భూములపై హక్కులు కల్పించనున్నది. జూ�