కాంగ్రెస్ ప్రభుత్వంలో సామాన్యుల భూములకు రక్షణ లేకుండా పోతున్నది. అధికార పార్టీ నేతల భూముల ఆక్రమణకు హద్దు ఉండడంలేదు. విలువైన భూములను చూస్తే వదలడంలేదు. ఖాళీగా ఉన్న పెద్ద పాట్లను కిరికిరి పెట్టి ఆక్రమిస్�
బాలాపూర్ వేణుగోపాలస్వామి దేవాలయ భూముల వ్యవహారంపై ‘నమస్తే’ వచ్చిన కథనం సంచలనం సృష్టించింది. విసృత చర్చకు దారితీసింది. పార్టీలకు అతీతంగా స్థానికులు ఈ అంశంపై విస్తృతంగా చర్చించారు. తమ ప్రాంతంలో ఉన్న పుర�
వేల కోట్ల విలువ చేసే హెచ్ఎండీఏ భూములకు రక్షణ కల్పించేలా డిజిటల్ హద్దుల నిర్ధారణ ప్రక్రియ పడకేసింది. ప్రభుత్వ భూముల కబ్జా ప్రయత్నాలను నియంత్రించేలా జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ మ్యాపింగ్ చేయాలని భా�
ఆంధ్రప్రదేశ్లోని పురుషోత్తపట్నంలో ఉన్న భద్రాద్రి దేవస్థాన భూముల్లో జరుగుతున్న ఆక్రమణలను, పక్కా భవన నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఆలయ కార్యనిర్వహణ అధికారిణి (ఈవో)పైనా, 30 మంది సిబ్బందిపైనా ఆ గ్రామ�