సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో మొత్తం 24 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. రెండు గ్రామపంచాయతీలు మినహాయించి 22 గ్రామపంచాయతీల్లో భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచారు. తొమ్మిది రోజుల క్రితం గంగారం రెవెన్యూ గ�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతున్నది. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం భూములు, ఇండ్లు, ప్లాట్ల విలువలు, చార్జీలు పెంచిన తర్వాత రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సందడి తగ్గింది. గతంలో రోజుకు ఉమ్మడి జిల్లా�
భూముల మార్కెట్ విలువను ప్రభుత్వం భారీగా పెంచింది. దీంతో రిజిస్ట్రేషన్లు సగానికిపైగా తగ్గిపోయాయి. భూ బదలాయింపుల కోసం వచ్చే వారితో మొన్నటి వరకు కిటకిటలాడిన సబ్రిజిస్ట్రార్, తాసీల్దార్ కార్యాలయాలు ప�
రాష్ట్ర ప్రభుత్వం భూముల మార్కెట్ విలువను పెంచడంతో ధరలు రెట్టింపయ్యాయి. భూములు, ప్లాట్లు, అపార్ట్మెంట్స్ ఖరారైన కొత్త రేట్లు శుక్రవారం నుంచి అమలులోకి వచ్చాయి. రాష్ట్రంలో 2022లో చివరిసారి భూముల మార్కెట్�
ప్రభుత్వం ఔటర్చుట్టూ ఉన్న మున్సిపాలిటీల్లో భూముల మార్కెట్ విలువ పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధంచేస్తున్నది. దీంతో జిల్లా పరిధిలో ఔటర్చుట్టూ ఉన్న మున్సిపాలిటీల్లోని ప్రధాన ప్రాంతాల్లో భూముల మార్కె�