భూతగాదా కేసులో పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన కుంట శ్రీనివాస్ అలియాస్ శ్రీనును అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించినట్లు మంచిర్యాల ఏసీపీ రత్నపురం ప్రకాశ్ తెలిపారు.
అవును, నిజం! ఓ భూ వివాదంలో దెయ్యం కోర్టుకెక్కింది. ఓ కుటుంబంలోని ఐదుగురిని న్యాయస్థానానికి లాగింది. ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్లో జరిగిన ఈ ఘటన అటు న్యాయ వ్యవస్థను, ఇటు పోలీసు వ్యవస్థను అయోమయానికి గురిచే�
Puja Khedkar | పుణే జిల్లా కోర్టు ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ తల్లి మనోరమ ఖేద్కర్ను ఈ నెల 20 వరకు పోలీసు కస్టడీకి పంపింది. భూ వివాదంలో పలువురిని తుపాకీతో బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణల మేరకు పోలీసులు మర�
భూ వివాదం కేసులో వ్యక్తిని తుపాకీతో బెదిరించిన హసన్పర్తి సీఐ రావుల నరేందర్ను వరంగల్ సీపీ బదిలీ చేశారు. సీఐపై వచ్చిన ఆరోపణలపై విచారణ అనంతరం వీఆర్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
16 ఏళ్ల భూ వివాదం కేసు.. లోక్ అదాలత్లో పరిష్కారం | గత 16 సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్న రూ.2కోట్ల భూ వివాదం కేసు.. న్యాయమూర్తి చొరవతో ఎట్టకేలకు పరిష్కారమైంది.