ఆలేరు మండలం కొలనుపాకలో గల అగరు వనం వెంచర్లో జరిగిన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. నమస్తే తెలంగాణ ప్రధాన సంచికలో బుధవారం ‘అగరు వనం ఆరగింత’ శీర్షికతో ప్రచురితమైన కథనంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలై�
రంగారెడ్డి జిల్లా సరూర్నగర్ మండలంలో దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చ�
MP Santhosh | తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని.. చట్టరీత్యా చర్యలు తీసుకుంటానని రాజ్యసభ సభ్యుడు సంతోష్రావు హెచ్చరించారు. స్థలాన్ని కబ్జా చేశారన్న ఆరోపణలతో బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదవగా.. ఆ�
కాంగ్రెస్ ప్రభుత్వం తనపై పెట్టే అక్రమ, తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తేలేదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు. భూమి విషయంలో తమను దుర్భాషలాడారంటూ ఆయనతోపాటు పలువురి మీద పోచారం పోలీస్