భూముల అమ్మకం.. ప్రస్తుతం రేవంత్రెడ్డి ప్రభుత్వం ఎంచుకున్న కీలకమైన టాస్క్ ఇది. హెచ్సీయూ భూములను తాకట్టు పెడితేనే రూ.10 వేల కోట్లు రావడంతో, వాటిని అమ్మేస్తే అంతకంటే ఎక్కువ వస్తుందని ప్రభుత్వం ఆశించింది.
వివిధ ప్రాజెక్టు అవసరాల కోసం అటవీభూముల కేటాయింపుల సందర్భంగా పర్యావరణానికి, వన్యప్రాణుల ఆవాసాలకు ఆటంకాలు లేకుండా ఉండేందుకు వీలుగా ల్యాండ్ బ్యాంక్ను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు
దేశంలో ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరులాంటి ఏ మెట్రో నగరం తీసుకొన్నా అవి ఇంకా విస్తరించే అవకాశం లేదు. దీంతో అక్కడ భూములు చదరపు అడుగుల్లోనే దొరుకుతున్నాయి. కానీ, భాగ్యనగరం వాటికి భిన్నం. ఔటర్ ఆవల �