Nettempadu Project | జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూసేకరణ సర్వే పనులకు నిధుల కొరత లేదని, ఏ విధమైన ఆలస్యం లేకుండా త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు.
కాళేశ్వరం ప్యాకేజీ 22 కెనాల్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.23.15 కోట్ల నిధులు మంజూరు చేసిందని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తెలిపారు. కలెక్టరేట్లోని తన క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్ సీఈవో శ్రీనివ�
ఎలివేటేడ్ కారిడార్ భూ సేకరణ పనులు అంత సులువుగా ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదు. ప్యారడైజ్ నుంచి శామీర్పేట్ వరకు రాజీవ్ రహదారిపై నిర్మించనున్న ఎలివేటేడ్ కారిడార్కు అవసరమైన భూ సేకరణ పనులలో