సిటీబ్యూరో, చాంద్రాయణగుట్ట,చార్మినార్ జూలై 20(నమస్తే తెలంగాణ): ఆషాఢమాసం చివరి ఆదివారం రోజు భాగ్యనగరి బోనమెత్తింది.. వాడవాడలా మహిళలు కొనసాగించిన ఆచారాలతో హైదరాబాద్ కోలాహలంగా మారింది.. బోనాలతో ఊరేగింపుగా
బోనాల ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి తగిన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. శుక్రవారం సీపీ సీవీ ఆనంద్, జీహెచ్ఎంసి కమిషనర్ కర్ణన్తో కలిసి లాల్ దర్�
Photo story | బోనం మా ప్రాణం అంటూ తెలంగాణ పల్లెలు బోనమెత్తాయి. ఆషాఢ మాసం పురస్కరించుకుని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంట్టే బోనాల పండుగ ఉత్సవాలు పల్లె నుంచి పట్టణం వరకు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శివసత�
లాల్దర్వాజ (Lal Darwaza) సింహవాహిని మహంకాళి (Simhavahini Mahankali) అమ్మవారి బోనాల (Bonalu) జాతర ఘనంగా జరుగుతున్నది. అమ్మవారికి మంత్రి ఇంద్రకరణ్రెడ్డి (Minister Indrakaran reddy) ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు.
హైదరాబాద్ పాతబస్తీలోని లాల్దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర కన్నులపండువగా జరుగుతున్నది. తెల్లవారుజాము నుంచి అమ్మవారికి బోనం సమర్పించేందుకు భక్తులు తరలివస్తున్నారు.