ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి సన్నిధిలో ఆదివారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన ఆయనకు సిబ్బంది సాదర స్వాగతం పలికారు. అర్చకులు ప్రధాన, అనుబంధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు.
గంగనీళ్ల ఎత్తిపోతల జాతరకు వేళయింది. రెండు దశాబ్దాల నిర్మల్వాసుల కల సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో సాకారం కానుంది. మహా పోచమ్మ గంగనీళ్ల జాతరకు ముందే గోదావరి నదీ జలాలు ఎత్తిపోయనుండడంతో అన్నదాత కండ్లలో ఆనం�
యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో భక్తులకు ఆన్లైన్ సేవలు మరో 15 రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. కొండపైన పూర్తిస్థాయిలో కంప్యూటరైజ్డ్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఆలయంలో ఆన్లైన్ వ్య�
కోరినవారి కొంగు బంగారం కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి. నిష్టతో నమ్మి కొలిచిన భక్తుల కష్టాలు తీర్చడం స్వామి వారి ప్రత్యేకత. ప్రతి ఏటా మార్గశుద్ధ దశమి గురువారం నుంచి స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రా రంభమై వా�
యాదాద్రి, ఆగస్టు 28 : యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దివ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సెలవురోజు కావడంతో స్వామివారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీం�