లక్ష్మీదేవిపల్లి మండలంలోని చాతకొండ- సాటివారిగూడెం బైపాస్ రోడ్డు మీదుగా పాల్వంచ వెళ్తున్న ప్రధాన రహదారి వెంట పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి రోడ్డుపైకి విస్తరించాయి.
లక్ష్మీదేవిపల్లి మండలంలోని శేషగిరి నగర్ గ్రామ పంచాయతీ, పోస్ట్ ఆఫీస్ సెంటర్ హేమచంద్రపురం వెళ్లే రహదారిపై టిప్పర్ లారీల ప్రయాణంతో రోడ్లు దుమ్మమయం అవుతున్నాయి. రోడ్డుపై పెద్ద పెద్ద గుంటలు ఏర్పడి మరమ
దేశ వ్యాప్తంగా పేరు పొందిన ప్రతిష్ఠాత్మక ‘తిరుచ్చి ర్యాండర్స్ క్లబ్’ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే సైక్లింగ్ పోటీల్లో ఈసారి ఖమ్మం, భద్రాద్రి జిల్లాల నుంచి తొలిసారిగా 8 మంది సైక్లిస్టులు పాల్గొని విశ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో యూరియా రాక కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. మండలంలోని మార్కెట్ యార్డ్ కి యూరియా లారీ రాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 6 గ