తిరుమల (Tirumala) కాలినడక మార్గంలో చిరుత పులులు (Leopard) కలకలం సృష్టిస్తున్నాయి. అలిపిరి నడకమార్గంలో ఇప్పటికే నాలుగు చిరుతలను పట్టుకున్న అధికారులు.. మరో చిరుత పులిని గుర్తించారు.
తిరుమలలో (Tirumala) మరో చిరుతపులి (Leopard) చిక్కింది. తిరుమల నడకదారిలోని లక్ష్మీ నరసింహస్వామి (Lakshmi Narasimhaswamy) ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కినట్లు అధికారులు వెల్లడించారు.
రెండు రోజుల క్రితం తిరుమల మెట్లమార్గంలో చిన్నారి లక్షితపై (Lakshitha) దాడి చేసి చంపిన చిరుత (Leopard) చిక్కింది. బాలిక మరణించిన ప్రదేశానికి సమీపంలో ఏర్పాటు చేసిన బోన్లో చిరుతపులి దొరికింది. బోనులో పడిన చిరుత పెద్దద�
తిరుమల నడక దారిలో శుక్రవారం రాత్రి చిరుత దాడికి గురై లక్షిత (6) అనే చిన్నారి మృతిచెందింది. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలేనికి చెందిన దినేశ్-శశికళ దంపతులు తమ కూతురు లక్షితతో కలిసి శుక్రవారం ర
తిమరుల (Tirumala) కాలినడక మార్గంలో (Steps way) తీవ్ర విషాద ఘటన చోటుచేసుకున్నది. అలిపిరి కాలినడక మార్గంలో ఆరేండ్ల చిన్నారిపై చిరుతపులి (Leopard) దాడికి పాల్పడింది. దీంతో ఆ పాప మృతిచెందింది.
Rajasthan | ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు.. కానీ తన ప్రియురాలికి మరొకరితో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని ఆ ప్రేమికుడు.. ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి చంపాడు. ఆ తర్వాత త