ఉమ్మడి వరంగల్ను భారీ వర్షం ముంచెత్తింది. బుధవారం రాత్రి నుంచి ఏకధాటిగా కురిసిన కుండపోత వానకు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. మహబూబాబాద్, జనగామ జిల్లాల్లోనూ వర్
లక్నవరాన్ని మరింత అందంగా సుందరీకరిస్తాం మంత్రులు శ్రీనివాస్గౌడ్, దయాకర్రావు, సత్యవతిరాథోడ్ కాటేజీలు, వేలాడే వంతెనల ప్రారంభం గోవిందరావుపేట, జనవరి 29 : పర్యాటక ఖిల్లా ములుగు అని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ�
ములుగు: అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్ర భాగంలో నిలబెట్టిన సీఎం కేసిఆర్.. జిల్లాకొక ప్రధాన పర్యాటక క్షేత్రం అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే పర్యాటక రంగంలో నంబర్ వన్ గా �
గోవిందరావుపేట : పర్యాటక ప్రాంతమైన మండలంలోని లక్నవరంలో పర్యాటకులు ఆదివారం సందడి చేశారు. సెలువు దినం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా లక్నవరానికి చేరుకున్నారు. వేలాడే వంతెనపై నడుస్తూ బోటింగ్ �
లక్నవరం | ములుగు : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పంట చేలు నీట మునిగాయి. చెట్లు విరిగి పడటంతో పలు చోట్ల రవాణాకు అంతరాయం ఏర్పడింది. జనజీవనం స్తంభించిపోయింది. కాగా, గోవ�