భవనం ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు నిచ్చెన పైనుంచి జారి పడడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం సింగారంలో మంగళవారం జరిగింది.
Ladder Walks | పోస్ట్మార్టం గదిలో ఉన్న ఒక కర్రల నిచ్చెన దానికదే నడిచింది. మనుషులు నడుస్తున్న మాదిరిగా అడుగులు వేసింది. కొంత దూరం నడిచి వెళ్లింది. (Ladder Walks). ఇది చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. భయాందోళన చెందారు. ఈ �
Viral Video | మోటారు సైకిల్ను మామూలుగానే మనం మోయలేం. అలాంటిది బైక్ను నెత్తిన పెట్టుకుని బస్సు టాప్పైకి ఎక్కాడో వ్యక్తి.. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా ఫాలోవర్లను తెగ ఆకట్టుకుంటున్నది.