కార్మికుల శ్రమ దోపిడీని పెంచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 282ను తక్షణమే రద్దు చేయాలని సీపీఎం గోషామహల్ కన్వీనర్ పి.నాగేశ్వర్ డిమాండ్ చేశారు. 8 గంటల స్థానంలో 10 గంటలు పనిచేయాలన్న నిబంధనను వెనక్�
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నాలుగు లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ ఈ నెల 9వ తేదీన దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెను జయప్రదం చేయాలని ఏఐఎఫ్టీయూ న్యూ రాష్ట్ర అధ్యక్షుడు మోడెం మల్లేశం పిలుపునిచ్చారు.
ఈ నెల 9న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు నిర్వహించతలపెట్టిన సమ్మెకు వామపక్ష పార్టీల నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమా
కార్మిక కోడ్లలో యూనియన్ పెట్టుకోవడానికి అవకాశం లేకుండా ఉన్నాయని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసుఫ్ అన్నారు. కార్మిక వ్యతిరేక నాలుగు కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జీడి�