సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని కొత్తూర్ గ్రామంలోని ట్రైడెంట్ షుగర్ ఫ్యాకరీలోని యంత్రాలు, పరికరాలను అనుమతి లేకుండా తరలిస్తే సహించేది లేదని ఫ్యాక్టరీ కార్మిక సంఘం అధ్యక్షుడు ఎంజీ రాములు హెచ�
ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో కొనసాగింపుపై పనిచేస్తూ వచ్చిన విశ్రాంత ఉద్యోగులను తొలగించిన రాష్ట్ర సర్కారు.. వారి బాధ్యతలను ఇతర అధికారులకు అప్పగించడంలో తాత్సారం చేస్తున్నది. తొలగించిన రిటైర్డ్ ఉద్యోగు�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గతంలో తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. హామీలను నెరవేర్చని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెచేపడుతామని హెచ్చరిం
జాతీయ సంపద అయిన బొగ్గు గనులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వేలం వేయాలని చూస్తోందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేదిలేదని, సింగరేణి ప్రైవేటీకరణను జరగనివ్వమని కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.