సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో కార్మికులు ఓటెత్తారు. అభ్యంతరాలు, కోర్టు తీర్పులు, తర్జన భర్జనల మధ్య ప్రశాంత వాతావరణంలో సింగరేణిలో ఏడో దఫా గుర్తింపు సంఘం ఎన్నికలు బుధవారం నిర్వహించగా, పెద్�
సింగరేణిలో బుదవారం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు శ్రీరాంపూర్ డివిజన్లో ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై 5 గంటల వరకు కొనసాగింది. శ్రీరాంపూర్ ఏరియాలో జరిగిన 7వ దఫా సింగరేణి గుర్తిం�
భూపాలపల్లి సింగరేణి ఏరియాలో బుధవారం జరిగిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు కొనసాగింది. ఎన�
సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ సింగరేణి యాజమాన్యం అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారించిన ద్విసభ్య ధర్మాసనం ప్రతివాదులైన సింగరేణి వర్కర్స్ యూనియన్, కేం�