‘నిమ్స్ కార్మికుడు లింగయ్యపై జరిగిన ఘటన బాధాకరం.. 24 గంటల సమయం ఇవ్వండి....బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’ అని డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప అన్నారు. శనివారం నిమ్స్ కార్మికులు, వివిధ కార్మిక సంఘాలతో డైరెక్ట
మెదక్ జిల్లాలో సోమవారం మేడే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక నేతలు పలు ప్రాంతాల్లో జెండావిష్కరణలు చేశారు. వీధుల గుండా ర్యాలీలు తీశారు. నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న