దేశీయ ఐటీ సంస్థ ఎల్టీఐమైండ్ట్రీ చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డైరెక్టర్ దేబాషిస్ చటర్జీ అనూహ్యంగా వ్యక్తిగత కారణాలతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం కంపెనీ సీఈవోగా విధులు నిర్వహి
గత రెండు మూడు రోజులుగా మరోసారి ఉచితాల చర్చ ప్రముఖంగా ముందుకు వచ్చింది. అందుకు రెండు కారణాలున్నాయి. మొదటిది ఎల్అండ్టీ కంపెనీ చైర్మన్ సుబ్రమణ్యన్ ఉచిత పథకాలతో పరిశ్రమలకు కార్మికుల కొరత ఏర్పడుతున్నదన
నిత్యం రద్దీగా ఉండే మెట్రోకు ప్రభుత్వం నిధులిస్తే గానీ కొత్త కోచ్లు వచ్చే పరిస్థితి లేదు. తాజాగా కొత్త కోచ్లను ఏర్పాటు చేయాలని ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో..బోగీలను తీసుకొచ్చేందుకు అ�
వర్షాకాలంలో మేడిగడ్డ బరాజ్ వద్ద చేపట్టాల్సిన రక్షణచర్యలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ చేసిన మధ్యంతర సిఫారసులకు సంబంధించిన పనులను ఎల్అండ్టీ సంస్థ ప్రారంభించింది. బరాజ�
కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం, రైతుల ప్రయోజనం కంటే రాజకీయమే ముఖ్యమని మరోసారి తేలిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KCR) అన్నారు. మేడిగడ్డ దగ్గర కాఫర్ డ్యామ్ కట్టి, మరమ్మతులు చేయాలని.. న�