Warangal | ఉమ్మడి వరంగల్(Warangal) జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆరునెలల వ్యవధిలో ఇద్దరు ఉద్యమనేతలను కోల్పోయింది. గుండెపోటుతో.. ఆరు నెలల వ్యవధిలో ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్(Kusuma Jagadish), జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత�
Kusuma Jagadish | దివంగత మాజీ జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. సోమవారం జిల్లాలోని మల్లంపల్లిలోని జగదీష్ స్వగృంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ ప
మనుషులు పుడతారు, మరణిస్తారు. కానీ, కొందరే మరణించాక కూడా జీవిస్తూనే ఉంటారు. ఆ రెండవ కోవకే చెందినవారే కుసుమ జగదీశ్. ప్రత్యామ్నాయ రాజకీయ పోరాటమైనా, ప్రత్యేక తెలంగాణ పోరాటమైనా ఆయన ఎప్పుడూ జనం ఆకాంక్షల వైపే అ�
బీఆర్ఎస్ (BRS) ములుగు (Mulugu) జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీశ్ (Kusuma Jagadish) భౌతిక కాయానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) నివాళులర్పించారు.
Kusuma Jagadish | భారత రాష్ట్ర సమితి (BRS) ములుగు జిల్లా అధ్యక్షుడు, ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్, జిల్లా పరిషత్ ఛైర్మన్ కుసుమ జగదీష్ హఠాన్మరణం చెందారు.