2019 లోక్సభ ఎన్నికల మాదిరిగానే ఈ సారి కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలనూ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. నల్లగొండలో కుందూరు రఘువీర్రెడ్డి, భువనగిరిలో చామల కిరణ్కుమార్రెడ్
నల్లగొండ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ సజావుగా ముగిసింది. నల్లగొండలోని అనిశెట్టి దుప్పలపల్లి ఎస్డబ్ల్యూసీ గోదాంలో శుక్రవారం ఉదయం 8నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ ప్రక్రియ కొన�
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ఫలితాల్లో పలువురికి రికార్డు స్థాయి మెజార్టీని సాధించారు. 17 స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ చేరో 8 స్థానాలు గెలుపొందగా, ఎంఐఎం తన సిట్టింగ్గ స్థానాన్ని నిలుపుకున్నది.
సూర్యాపేట జిల్లా కాంగ్రెస్లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి కుందూరు రఘువీర్రెడ్డితో శుక్రవారం జిల్లా కేంద్రంలోని రవి మహల్లో ఏర్పాటు చేస�