KCR | తొగుట : కూడవెల్లి వాగులోకి నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి కి స్పందించి నీటిని విడుదల చేసిన రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమా�
మండలంలోని తుజాల్పూర్ గ్రామశివారులో ఉన్న కూడవెళ్లి వాగు జలకళ సంతరించుకున్నది. మల్లన్నవాగు నుంచి నీటి విడుదల చేపట్టడంతో కూడవెళ్లి వాగులో ప్రవాహం పెరిగింది. దీంతో గ్రామరైతులు సంతోషం వ్యక్తంచేశారు.
కేసీఆర్ పొలంబాట పట్టిన తర్వాతే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. నిన్న గాయత్రి పంప్ హౌస్ నుంచి వరద కాలువకు నీళ్లు విడుదల చేశారని, కేసీఆర్ వెళ�
దుబ్బాక;మండటెండల్లోనూ సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని కూడవెల్లి వాగు గోదావరి జలాలతో నిండుగా పారుతున్నది. యాసంగిలో సాగుచేసిన వరి వేసవి దృష్ట్యా ఎండిపోతున్న వేళ.. గోదావరి జలాలు రావడంతో పంటలు గట్టెక్క�
‘వాగు ఎండిపాయెరో.. పెద వాగు తడి పేగు ఎండిపాయెరా..’ అని గోరటి ఎంకన్న పాడినట్టు కూడవెల్లి వాగు ఎండిపోతుంటే ఆ వాగుకు ఆనుకొని అటూ ఇటు వేల ఎకరాల్లో వరి సాగు చేసిన రైతులు పొట్టకొచ్చిన చేనును చూస్తూ తట్టుకోలేని స�
సిద్దిపేట : కూడవెల్లి వాగుకు కొత్త నడక నేర్పిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. మంగళవారం ఆయన కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలను విడుదల చేసి, నీటికి పూజలు చేశార�
సిద్దిపేట: జిల్లాలోని కూడవెల్లి పరిసర ప్రాంత రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు. తక్షణమే కూడవెళ్లి వాగుకు నీరు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి హరీశ్ రావు ఇవాళ గజ్వేల్ నియోజకవర్గంల�