Hyderabad | హైదరాబాద్లోని కుషాయిగూడ, ఏఎస్ రావ్ నగర్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు మరణించారు. ఇద్దరి మృతికి అతివేగం కారణమవడం గమనార్హం. ఆదివారం ఉదయం కుషాయిగూడలో
ధర రూ.2.35 లక్షలు న్యూఢిల్లీ: ప్రీమియం మోటర్సైకిళ్ళ తయారీ సంస్థ కేటీఎం..తాజాగా 2022 ఎడిషన్గా కేటీఎం 250 అడ్వెంచర్ను పరిచయం చేసింది. ఈ బైకు ధరను రూ.2.35 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. 24
న్యూఢిల్లీ : ఈ ఏడాది ఆగస్ట్లో ప్రపంచవ్యాప్తంగా లాంఛ్ అయిన న్యూ జనరేషన్ కేటీఎం ఆర్సీ సిరీస్ భారత్లోనూ అడుగుపెట్టింది. న్యూ ఆర్సీ 125 బైక్ భారత్లో రూ 1.82 లక్షలు, ఆర్సీ 200 బైక్ రూ 2.09 లక్షలకు (ఎక�
ముంబై, ఏప్రిల్ 3: బజాజ్కు చెందిన ప్రీమియం బైకుల విక్రయ సంస్థ కేటీఎం తన వాహన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. తయారీ ఖర్చులు పెరుగడంతో ధరలను పెంచాల్సి వచ్చిందని సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. సంస్థ తీ