ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయకుంటే పోరాటం తప్పదని పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు గుండు కృష్ణమూర్తి హెచ్చరించారు. బుధవారం జిల్లా కేంద్రంలో
కృష్ణమూర్తి అనే పోస్టల్ ఉద్యోగి మంగళవారం మహబూబ్నగర్ హెడ్ పోస్టాఫీస్ నుంచి రూ.10 లక్షల నగదును బైక్పై తీసుకెళ్తుండగా, మహ్మదాబాద్ మండ లం నంచర్ల వద్ద బైక్ అదుపు తప్పి కిందపడటంతో అతడికి గాయాలయ్యాయి.
దేశంలో రామేశ్వరం, కంచిలో ఉన్న సైకత శివలింగాన్ని భక్తులు దర్శించుకునే అవకాశం లేదు. కానీ, మహాశివరాత్రికి సైకత లింగాన్ని ఇక్కడే దర్శించుకునేందుకు ఏర్పాటు చేస్తున్నామని జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థ�
కాలేజీలో లీక్.. పాలమూరు విద్యార్థికి షేర్ పరీక్ష సమయం దాటినా ఫోన్లు చూస్తూ కూర్చున్న పలువురు విద్యార్థులు అనుమానంతో తనిఖీ చేసిన లెక్చరర్లు విద్యార్థి ఫోన్లోప్రశ్నపత్రం ప్రత్యక్షం ఎగ్జామ్ అబ్జర్వ�