బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడుతూ నదీజలాల్లో అన్యాయం జరగకుండా చూసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రయోజనాలను పొరుగు రాష్ర్టాలు కాలరాస్తున్నా నిమ్మక�
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్ట్ కు వరద భారీగా చేరుతున్నట్లు ప్రాజెక్ట్ అ ధికారులు తెలిపారు. ఆదివారం 3,830 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. 1045 అడుగులకుగానూ ప్రస్తుతం 1035.466 అడుగుల నీటిమట్�
తుంగభద్ర నదిపై నిర్మించిన నాగల్దిన్నె వంతెనతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాలకు రవాణా పరంగా సేవలు మెరుగుపడతాయని ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. బుధవారం ఎన్మిగనూర్�
కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద మొదలైంది. ఉత్తర, దక్షిణ కన్నడ ప్రాంతాల్లో ఐదు రోజులుగా కురుస్తున్న వానలకు తుంగ జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వకు చేరింది. దీంతో శనివారం వరదను దిగువకు విడుదల చేయగా.. తుం�
కృష్ణ, తుంగభద్ర నదుల మధ్య నడిగడ్డగా పిలవబడుతున్న జోగుళాంబ గద్వాల జిల్లా స్వరూపం మారిపోయింది. తెలంగాణ రా ష్ట్రం సిద్ధించిన తరువాత సీఎం కేసీఆర్ నేతృత్వం లో అమలుచేస్తున్న పథకాలతో ప్రజలందరూ హా యిగా జీవిస్�