telangana enc muralidhar writes letters to krmb chairman | కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ మంగళవారం రెండు లేఖలు రాశారు. సాగర్ ఎడమ కాలువను
హైదరాబాద్ : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్కు తెలంగాణ ఈఎన్ఎసీ మురళీధర్ గురువారం లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు, శ్రీశైలం కుడికాలువ ద్వారా ఏపీకి కృష్ణా జలాల తరలింపుపై లేఖలో ప్రస్తావించారు. ఏపీ 34 టీఎంసీ
KRMB | కేఆర్ఎంబీ సమావేశం నుంచి తెలంగాణ వాకౌట్ | కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. సుమారు ఐదు గంటలకుపైగా సమావేశం కొనసాగింది. ఏపీ ప్రభుత్వానికి మద్దతిస్తూ శ్రీశైలం జలాశయంలో జల విద్య�
KRMB | కృష్ణాలో 50:50 నీటి పంపిణీపై రాజీ ప్రసక్తే లేదు : రజత్కుమార్ | కృష్ణా జలాల్లో 50:50 నిష్పత్తిలో నీటి పంపిణీపై రాజీ ప్రసక్తే లేదని నీటి పారుదలశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రజత్కుమార్ స్పష్టం చేశారు. బుధవారం �
కృష్ణాబోర్డు చైర్మన్కు ఈఎన్సీ మురళీధర్ లేఖ | కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ శనివారం లేఖ రాశారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం శ్రీశైలం జల విద్యుత్ కేంద్రమేనని స్పష్టం చ�
కృష్ణా జలాల వివాదంపై సుప్రీంకోర్టు సూచన తెలుగు ప్రజల మధ్య కలహాలు రానీయొద్దు నేను రెండు రాష్ర్టాలవాడిని ఏపీ పిటిషన్పై సీజేఐ రమణ హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ర్టాలు కృష్ణా జలాల వి వాదా�
ఉద్యోగ నియామకాలు, కృష్ణా జల వివాదాలు ఎజెండా భూమి విలువ సవరణపై చర్చ కరోనా థర్డ్వేవ్పై అప్రమత్తత వానకాలం సాగుపై నిర్ణయాలు పల్లె, పట్టణ ప్రగతిపై సమీక్ష హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ నియామకాలు, �
అమరావతి : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జల వివాదాలపై ఏపీ మంత్రివర్గ సమావేశంలో ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం జరిగిన మంత్రవర్గ సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. తెలంగాణలో