రాయపోల్, డిసెంబర్ 21: సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank Of India) శాఖ కొత్త భవనంలోకి మారనుంది. నూతన భవనాన్ని వరంగల్ రీజినల్ మేనేజర్ కృష్ణమోహన్ నేడు ప్రారంభిస్తారని మేన
Hyderabad | కాంగ్రెస్ కార్పొరేటర్ ఒత్తిళ్లకు తలొగ్గిన బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారులు ఓ దళితుడి ఇంటికి తాళాలు వేసి సీజ్ చేశారు. దీంతో కోర్టును ఆశ్రయించాడు బాధితుడు.