రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను మరోసారి బదిలీ చేసింది. మొత్తంగా 13 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.
తెలంగాణ జెన్కోలో కొద్ది రోజుల నుంచి ఖాళీగా ఉంటున్న జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (జేఎండీ) పోస్టు పూర్తి అదనపు బాధ్యతలను ఐఏఎస్ అధికారి, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రెటరీగా ఉన్న డీ కృష్ణభాస్కర్కు అప్ప�
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)ల కోసం ప్రత్యేకంగా ఓ క్లస్టర్ను ఏర్పాటుచేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణే అని రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ కృష్ణభాస్కర్ అన్నారు.
తెలంగాణలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)ల అభివృద్ధి, పారిశ్రామిక కేంద్రాల ఆధునీకీకరణ, మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా చేయూతనిస్తున్నదని పరిశ్రమల శాఖ డైరెక్టర�