Guru Pournami | మండలంలోని కానాయపల్లి స్టేజీ వద్ద ఉన్న సుప్రసిద్ధమైన శైవక్షేత్రం కోటిలింగేశ్వర దత్తదేవస్థానములో గురువారం గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి.
Donations | కొత్తకోట పట్టణంలో నిర్మిస్తున్న శ్రీ హరిహర పుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప క్షేత్రం ఆలయ నిర్మాణానికి మండలంలోని అమడబాకుల గ్రామానికి చెందిన డబ్బి రాజేశ్వరి , రవి గౌడ్ దంపతులు రూ. 1,01,916 విరాళాన్ని అందజేశారు.
Murder | ఆంధ్రప్రదేశ్లో హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. అక్కడ జరుగుతున్న వరుస హత్యలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. రాజకీయ కక్షలతో పట్ట పగలు, నడిరోడ్లపై అందరూ చూస్తుండగానే పరస్పరం హత్యలకు పాల్పడుతుండటంతో జన�