కొత్తగూడెం మున్సిపాలిటీకి రెగ్యులర్ కమిషనర్ను నియమించాలని సీపీఐ ఎంఎల్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు పార్టీ నాయకులు బుధవారం కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును కలిస
కొత్తగూడెం మున్సిపాలిటీలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు శుక్రవారం మున్సిపల్ కమిషనర్ కోడూరు సుజాతను కలిసి విన్నవించారు. సమస్యలను మున్�
కొత్తగూడెం మున్సిపాలిటీలో పేరుకుపోయిన సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఏజే.రమేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించా�
ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని, మున్సిపాలిటీ పరిధిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం మున్�