వచ్చే నెల 8న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ జరుగనుంది. ఈ నేపథ్యంలో లోక్అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జీ. భానుమతి సూచించారు. తెలిపా�
ఆరోగ్యానికి మించిన సంపద మరొకటి లేదని, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి సారించాలని జిల్లా జడ్జి పాటిల్ వసంత్ అన్నారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో బుధ�
VC Sajjanar | ఓ 16 నెలల బాలికపై 2018లో ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ కేసులో నిందితుడికి భద్రాద్రి కొత్తగూడెం కోర్టు 25 ఏండ్ల కఠిన కారాగార జైలు శిక్ష విధించింది. అయితే ఈ కేసులో అత్యాచారం చేసిన వ్యక్తిని దోషిగా ని�
Bhadradri Kothagudem | మైనర్పై అత్యాచారం కేసులో ఓ నిందితుడికి మూడేండ్ల 6 నెలల జైలు శిక్ష విధిస్తూ జిల్లా మొదటి అడిషనల్ జడ్జి పీ చంద్రశేఖర్ రెడ్డి తీర్పును వెలువరించారు. మణుగూరుకు చెందిన ఎస్కే మహబూబ్ అల�