పరిగి : రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని వికారాబాద్ జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ సూచించారు. మంగళవారం పరిగి మండలం చిగురాల్పల్లి, రంగంపల్లి గ్రామాలలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను
కడ్తాల్ : వ్యవసాయరంగానికి టీఆర్ఎస్ సర్కార్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా అన్నారు. ఆదివారం మండల పరిధిలోని చరికొండ గ్రామంలో ప్రాథమిక సహక�
బొంరాస్పేట : యాసంగిలో రైతులు వరి పంటలు సాగు చేయరాదని ఇతర పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ అన్నారు. మంగళవారం మండలంలోని బురాన్పూర్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ఆయన రైతులకు అవగాహన కల్పిం�
కేసముద్రం : రైతులు ఆరుగాలం పండించిన పంట ఉత్పత్తులకు మద్దతు ధర కల్పిస్తూ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. మండలంలోని తాళ్ళపూసపల్లి, ధన్నసరి గ్రామాలలో సహకార సంఘాల ఆధ్వర్యం�
బచ్చన్నపేట : ధాన్యం కొనుగోళ్లు కేంద్రాలకు వచ్చే ధాన్యాన్ని వెంటవెంటనే తరలించి రైతులు ఇబ్బందులు పడకుండా అధికారులు కృషి చేయాలని జనగామ జిల్లా కలెక్టర్ శివలింగయ్య ఆదేశించారు. సోమవారం మండలంలోని తమ్మడపల్ల�