ప్రభుత్వ సంస్థల్లో దుస్తులు ఉతికే పని రజకులకే కేటాయిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. శనివారం నల్లగొండలోని గడియారం సెంటర్లో రజక సంఘాల సమితి రాష్ట్ర ముఖ్య సలహాదారు కొండూర�
గ త ప్రభుత్వాలు రజకులు, నాయీబ్రాహ్మణుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఈ వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేస్తున్నారని ఎంబీసీ రాష్ట్ర కోకన్వీనర్ కొండూరు సత్యనారాయణ కొనియాడ�
పైలట్ ప్రాజెక్టు కింద 10 చోట్ల మోడ్రన్ ల్యాండ్రీలు 8 జిల్లాలు, రెండు మున్సిపాల్టీల ఎంపిక ఒక్కో యూనిట్కు రూ.52 లక్షలు వెచ్చింపు ఇప్పటికే సిద్దిపేట, ఆదిలాబాద్లో అందుబాటులోకి.. మిగతా చోట్ల తుదిదశకు చేరుకొన