కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్నసాగర్ను నీటితో నింపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వర్షాల నేపథ్యంలో రాజరాజేశ్వర జలాశయానికి వరద వస్తున్న నేపథ్యంలో గురువారం నుంచి ప్రతిరోజు 0.45 టీఎంసీల చొప్పున 10 రోజ�
తెలంగాణలో నీటి వనరులను సృష్టించడంతోపాటు ఆ నీటిని సద్వినియోగం చేసుకోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు అద్భుతమని పంజాబ్ రాష్ట్ర అధికారులు ప్రశంసించారు.
కొండపోచమ్మ సాగర్, మల్లన్నసాగర్ ప్రభావిత గ్రామాల్లో మిగిలిపోయిన సమస్యలన్నింటినీ పరిష్కరించి, నిర్మాణానికి సహకరించిన ప్రజలకు న్యాయం చేస్తామని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. బుధవారం కలె
గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందంశిల్పాలు వెయ్యేండ్లనాటివని వెల్లడిహైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కొండపోచమ్మ గ్రామ శివారులోని నాగపూరు ఏనెగుట్టపై వెయ్యేండ్ల్లన�
టీఎస్ టూరిజం ప్రత్యేక ప్యాకేజీలు ఇప్పటికే తిరుపతికి విమాన టూర్ కొత్తగా టీఎస్టీడీసీ 3 ప్యాకేజీలు కరోనాతో కుదేలైన పర్యాటకరంగాన్ని గాడిలో పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ(టీఎస్టీడ
ఎండుతున్న పొలాలకు కొండపోచమ్మ నీళ్లు ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు వెల్లడి యావాపూర్లో పొలాలు,చెక్డ్యాంలు పరిశీలన తూప్రాన్ రూరల్, ఏప్రిల్ 4: రాష్ట్రంలో గుంట భూమి కూడా ఎండిపోకుండా చూడటమే ముఖ్యమంత్రి కేసీ�
కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులో ఎయిర్ సఫారీ పర్యాటకులను ఆకర్షిస్తోంది. వింగ్ మాస్టర్ అనే ఓ ప్రైవేటు సంస్థ గత ఏడాది నవంబర్లో ఎయిర్ సఫారీని ప్రారంభించింది.
సిద్దిపేట : కొండపోచమ్మ కెనాల్ నుంచి కొండకండ్ల రిమ్మనగూడ వద్ద కూడవెల్లి వాగులోకి మంగళవారం గోదావరి జలాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు విడుదల చేశారు. అంతకు ముందు ఆయనకు రిమ్మనగూడ వద్ద మంగళహారతులు,